Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New reforms in AP SSC / 10th Class Examinations

New reforms in SSC / 10th Class Examinations
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలలో సమూల మార్పులు...?
ఈ విద్యాసంవత్సరం(2019-2020) లో,10 వ తరగతి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులు..
1. రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు రావాలి
2. ఒక సబ్జెక్టు లో 10/10 రావాలంటే, విద్యార్థి కి 46 ,అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఆ పేపర్ లో రావాలి...ఒకవేళ 44మార్క్స్ పేపర్-1లో,49మార్క్స్ పేపర్-2లో వచ్చినా కూడా, ఆవిద్యార్థి కి,10/10 వచ్చినట్టు కాదు..
3. 10/10 మార్క్స్ స్కోర్ చేయాలంటే, పేపర్-1,పేపర్-2 లలో మొత్తం 92మార్క్స్ ,,ప్రతీ పేపర్ లో46 మార్క్స్ రావాలి.(హిందీ సబ్జెక్టు మినహాయించి)
4.'హింది సబ్జెక్టు' పాస్ మార్క్,20; హిందీలో 10/10రావాలంటే మాత్రం, 90మార్క్స్ రావాలి.
5.ఈ సంవత్సరం,ఏ సబ్జెక్ట్ కి, "బిట్ పేపర్" ఉండదు.
6.ఈ సంవత్సరం నుండి ,24 పేజీల "బుక్ లెట్" ఇస్తారు..అదనంగా, ఏవిధమైన అడిషనల్ షీట్స్ ఇవ్వరు.
కావున విద్యార్థులు,24పేజీల బుక్ లెట్ లోనే,మొత్తం అన్ని ఆన్సర్స్ రాసేలా,స్టూడెంట్స్ కి, ట్రయినింగ్ ఇవ్వండి.
7. ఈ సంవత్సరం, ఇన్విజిలేషన్, మరియు,"పరీక్షల మానెటరింగ్" చాలా కష్టంగా వుండబోతోంది..
ఇన్విజిలేటర్స్ గా,టీచర్స్ కాకుండా,రెవిన్యూ మొదలైన డిపార్ట్ మెంట్స్ నుండి రాబోతున్నారు..
8. ప్రతీ ఎగ్జామ్ సెంటర్ లోను,వెబ్ కెమెరాలు,సి.సి కెమేరాలు అమర్చుతారు..ఫ్లయింగ్  స్క్వేడ్స్ సంఖ్య కూడా పెంచుతున్నారు.‌
కావున స్టూడెంట్స్,ఎగ్జామ్ హాలులో గాని, బయటినుండి గాని,ఏవిధమైన  సహాయం ఆశించినా భంగపాటు తప్పదు.ఇలాంటి పరిస్థితుల మధ్య, విద్యార్థులు, ప్రశాంతంగా వుండి, ఆత్మవిశ్వాసం తో ఆన్సర్స్ రాసేలా,తర్ఫీదు ఇవ్వండి..
ఒకవేళ "మాల్ ప్రాక్టీస్" కి, పాల్పడుతూ దొరికితే,(స్లిప్స్ తో దిరికినా,ఒకరి బుక్ లెట్ ఇంకొకరి వద్ద దొరికినా),ఆ విద్యార్థి డిబార్ చెయ్యబడతాడు.
9.ఫ్రిన్స్ ఫాల్స్, డీన్స్,ఇన్ చార్జ్ లకు హెచ్చరిక: ఎగ్జామ్ ముందు గాని,ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో గాని,క్వశ్చన్ పేపర్ ,వాట్స్ ఆఫ్,ఫేస్ బుక్ మొదలైన సామాజిక మాధ్యమాల్లో, 'సర్క్యు లేట్' ,చేసినట్లయితే,అలా చేసిన వారిని,వెంటనే అరెస్ట్ చేసి,వారి పై,నాన్-బెయిలబుల్ కేసులు, రిజిస్టర్ చేయబడతాయి
10. ఈసంవత్సరం క్వశ్చన్ పేపర్లు చాలా కఠినంగా ఉండబోతున్నాయి..గత సంవత్సరం అయితే,30%, నుండి 40% క్వఛ్ఛన్స్CCE మోడల్ లో వుండి, మిగిలిన క్వఛ్ఛన్స్ డైరెక్ట్ గా,ఈజీగా వుండేవి..కాని ఈ సంవత్సరం,100%క్వఛ్ఛన్స్ CCE మోడల్ లోనే వుంటాయి.
  కాబట్టి, ఈవిధమైన క్వశ్చన్ పేపర్స్ కి,ఈజీగా సమాధానాలు,రాయగలిగే లా,విద్యార్ధులకు తర్ఫీదు ఇవ్వండి..
Previous
Next Post »
0 Komentar

Google Tags