Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Textbooks will change from 1st to 5th classes


Textbooks will change from 1st to 5th classes

1 నుంచి 5వ తరగతి వరకూ  పాఠ్య పుస్తకాలు మారబోవుచున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో సంస్కరణలు రానున్నాయి. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాలు మారబోవుచున్నాయి. నూతన విద్యా విధానం - 2019 ప్రకారం ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో భాగంగా ' అకడమిక్ సలహా బోర్డు పుస్తకాల మార్పుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది . తరగతుల వారీగా సబ్జెక్టులు వారీగా  పాఠ్యాంశాల మార్పుల పై ఈ కమిటీ నివేదించింది. ఇందులో భాగంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఒకేసారి 1 - 5 తరగతులు కాకుండా ఒక సారి 1 , 3 , 5 , ఆ తర్వాత 2 , 4 తరగతుల పాఠ్య పుస్తకాలను మార్చనున్నట్లు తెలుస్తున్నది . రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 8వ తరగతి వరకూ అన్ని ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం పై అకడమిక్ సలహా బోర్డు సభ్యులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు . 1 నుంచి 3 తరగతుల వరకు తెలుగు మాధ్యమం కొనసాగించి , 4 . 5 తరగతులకు వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయాలని కొందరు సభ్యులు సూచించారు .


Previous
Next Post »
0 Komentar

Google Tags