Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Don't believe the rumors in social media on 10th class exams

10వ తరగతి పరీక్షలపై సామాజిక మాధ్యమాలలో  వచ్చే  వదంతులు నమ్మవద్దు........ 
గౌ. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు.
కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పస్తుతానికి వాయిదా వేసిన సంగతి విధితమే కొంతమంది ఈ నెల 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటూ అనధికార టైమ్ టేబులును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వదంతులు సృష్టిస్తున్నారని,   వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు.చినవీరభద్రుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ఇలాంటి వదంతులు వల్ల విద్యార్థులు,  తల్లిదండ్రులు  ఒత్తిడికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.  వదంతులు పుట్టించినవారిపై,  షేర్ చేసినవారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు.  విద్యార్థులు,  తల్లిదండ్రులు  ఆందోళన చెందవద్దని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags