Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: మార్చి, ఆగస్టులో డిగ్రీ పరీక్షలు

 

TS: మార్చి, ఆగస్టులో డిగ్రీ పరీక్షలు

డిగ్రీ ద్వితీయ, చివరి సంవత్సరం విద్యార్థుల వార్షిక పరీక్షలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తున్నందున.. 30-40 తరగతులు నిర్వహించాక మార్చిలో ద్వితీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు 3, 5వ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించనుంది. అలాగే ఇవి ముగిశాక నాలుగు నెలల పాటు ప్రత్యక్ష తరగతులు నిర్వహించి చివరి(4, 6) సెమిస్టర్‌ పరీక్షలను ఆగస్టులో నిర్వహించాలని నిర్ణయించింది

Previous
Next Post »
0 Komentar

Google Tags