Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రయాణికులు ఈ పాస్ ను తప్పనిసరి తీసుకోవాల్సిందే: గౌతమ్ సవాంగ్

 

ప్రయాణికులు ఈ పాస్ ను తప్పనిసరి తీసుకోవాల్సిందే: గౌతమ్ సవాంగ్


ఈ పాస్ అప్లై ఎలా?

రాష్ట్రంలో కరోనా ఉదృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో, ఇతర రాష్ట్ర ప్రయాణాలకు ఈ-పాస్ తీసుకోవాలని కోరారు. సిటిజన్ సర్వీస్ పోర్టల్, ట్విటర్, ఫేస్ బుక్ ద్వారా ఈ-పాస్ పొందొచ్చని చెప్పారు. అత్యవసరంగా వెళ్లే వారే ఈ వెసులుబాటు వినియోగించుకోవాలని సూచించారు. శుభకార్యాలు, అంత్యక్రియల కోసం అధికారుల అనుమతి పొందాలన్నారు. ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు.

ఈ పాస్ అప్లై చేయండి ఇలా

WEBSITE: https://www.appolice.gov.in/ (type in the chrome)

TWITTER

FACEBOOK

Previous
Next Post »
0 Komentar

Google Tags