Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bridge course details Transacting buddy in schools

Bridge course details 
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థులందరినీ ఆంగ్ల మాధ్యమానికి సంసిద్ధులను చేయడం కోసం ప్రారంభించిన బ్రిడ్జ్ కోర్స్ కు కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సెలవులతో అంతరాయం ఏర్పడింది
*దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ SCERT  మరలా 45 రోజుల  బ్రిడ్జి కోర్స్ కు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది....
*వచ్చే విద్యా సంవత్సరం  జూన్  12 నుంచి జూలై 31 వరకు అనగా 45 రోజుల పాటు బ్రిడ్జ్ కోర్స్ ను నిర్వహించి,అనంతరం ఆగస్టు 1 నుంచి పాఠ్య పుస్తక బోధన మొదలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది .
*ఈలోగా విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్  కై  వర్క్ బుక్ లను కూడా SCERT AP, సిద్ధం చేస్తోంది.
గమనిక: దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉన్నది.
Previous
Next Post »
0 Komentar

Google Tags