Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Pradhan Mantri Garib Kalyan package to Grama, ward Sachivalayam volunteers


ఏపీలో ఇటీవల నియమితులైన రెండున్నర లక్షల మంది గ్రామ, వార్డు వాలెంటీర్లకు ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ’’ యోజన పథకాన్ని వర్తింప చేసింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ.. పంచాయితీ రాజ్ శాఖకు సర్క్యులర్ జారీ చేసింది.
దాంతో పీఎంజీకే ప్యాకేజీ కింద 50 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. రాష్ట్రంలో 2,60,000 మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు ఈ బీమా వర్తించనున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మూడు విడతల కోవిడ్-19 ఇంటింటి సర్వేలో పాల్గొన్నా ఈ వాలంటీర్లు. వీరందరికీ కోవిడ్ థ్రెట్ వున్న కారణంగా వారందరికీ బీమా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకు అనుగుణంగా సర్క్యులర్ మంగళవారం జారీ అయ్యింది.
Previous
Next Post »
0 Komentar

Google Tags