Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE exams with in own districts


సొంత జిల్లాల్లోనే CBSE పరీక్షలు..
లాక్‌డౌన్ వల్ల సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులంతా.. అక్కడి నుంచే పరీక్షలు రాయవచ్చని కేంద్రమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 10, 12వ తరగతి పరీక్షలకు సొంత జిల్లాల నుంచే హాజరుకావొచ్చని వెల్లడించారు. సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులంతా తమ పాఠశాలల యాజమాన్యానికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. విద్యార్థులు ఏ స్కూల్‌లో పరీక్షలు రాయాలన్న వివరాలను జూన్‌ మొదటి వారంలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల సొంతూళ్లలో ఉన్న విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags