Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Madhya Pradesh government canceled the remaining 10th class Exams

మిగిలిన 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం
కరోనా సంక్షోభం నేపథ్యంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో మార్చి 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై, లాక్‌డౌన్‌తో కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే మార్చిలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా పదో తరగతి మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు. రద్దైన పరీక్షలకు సంబంధించి పాస్‌రిమార్క్‌ తో విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయనున్నట్టు చెప్పారు. మరోవైపు మిగిలిపోయిన ఇంటర్‌ పరీక్షలను మాత్రం జూన్‌ 8 నుంచి జూన్‌ 16 మధ్యలో నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ నిర్ణయం తీసకుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags