Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

All the entrance exams in Telangana postponed


తెలంగాణలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్రంలో రేపటి నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేసింది. ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రభత్వుం కోర్టుకు నివేదించింది. 
ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్, ఎడ్ సెట్, పీఈ సెట్ లకు సంబంధించిన పరీక్షలన్నీ వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags