Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 27-11-2020

 

AP Covid-19 Media Bulletin 27-11-2020

ఏపీలో కొత్తగా 733 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 57,752 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 733 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా..ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,66,438కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 6,976 మంది కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,205 మంది బాధితులు కోలుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 8,47,325 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 99,13,068 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags