Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 28-11-2020

 

AP Covid-19 Media Bulletin 28-11-2020

ఏపీలో కరోనా‌: 49వేల పరీక్షలు.. 625 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. 24 గంటల వ్యవధిలో 49,348 నమూనాలను పరీక్షించగా 625 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఐదు మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,67,063కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 6,981 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 11,571 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 8,48,511 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు  ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు కోటికి చేరువయ్యాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags