Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DOST: 21,437 Seats in the Special Counselling

 


DOST: 21,437 Seats in the Special Counselling

దోస్త్ ప్రత్యేక విడతలో 21,437 మందికి సీట్లు

 

డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) ప్రత్యేక విడత కింద వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు అక్టోబరు 31న రాత్రి సీట్లు కేటాయించారు. ప్రత్యేక విడతలో 23,971 మంది కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకోగా...వారిలో 21,437 మందికి సీట్లు దక్కాయని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. సీట్లు దక్కిన వారు నవంబరు 5లోపు ఆన్లైన్లో సెక్స్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు రుసుం చెల్లించినా పరీక్షలు రాయని వారు 27వేల మంది ఉన్నారు. వారిని కూడా కంపార్ట్మెంటల్లో ఉత్తీర్ణులను చేయాలని ఇంటర్ బోర్డు ద్వారా పంపిన దస్త్రం సీఎం పరిశీలనలో ఉంది. దానిపై సానుకూల నిర్ణయం వెలువడితే మరోసారి దోస్త్ ప్రవేశాలు ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags