Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Postpone Group-1 Mains Exam

 

Postpone Group-1 Mains Exam

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేయండి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను మూడు నెలలు వాయిదా వాయాలని ఇటీవల హైకోర్టు తీర్పుతో మెయిన్స్‌కు అర్హత పొందిన 1,378మంది అభ్యర్థులు కోరారు. ఈమేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశారు. ‘‘ కేవలం 45రోజుల్లో మెయిన్స్‌ పరీక్షకు తాము సిద్ధం కాలేము. డిసెంబర్‌ 14 నుంచి మెయిన్స్‌ నిర్వహిస్తున్నారు. అదే రోజున కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ నియామక పరీక్షలు ఉన్నాయి. చాలా మంది దరఖాస్తు చేశారు. కావున అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా మెయిన్స్‌ వాయిదా వేయండి’’ అని ఏపీపీఎస్సీ కార్యదర్శిని అభ్యర్థించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags