Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT CET - 2020 - IIIT Admission - 88,972 Students and 638 Examination Centres

 

RGUKT CET - 2020 - IIIT Admission - 88,972 Students and 638 Examination Centres

నవంబర్ 28న ఆర్జీయూకేటీ ప్రవేశ పరీక్ష

- రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించనున్నారు. 

- ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌ విద్య, గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయంలో రెండు లేదా మూడేళ్ల డిప్లొమా కోర్సులు చదువుకునేందుకు అర్హత. 

- గణితం, సైన్సు పాఠ్యాంశాలపై పరీక్ష ఉంటుంది. 

- వంద మార్కులకు బహుళైచ్ఛిక విధానంలో పరీక్ష. 

- న‌వంబ‌రు 28న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. 

- పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన 88,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 638 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. 

- వెబ్‌సైట్‌ (http://rguktcet.in) లో హాల్‌టిక్కెట్లను, ఇతర వివరాలను ఉంచామని ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags