Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana PE CET-2020 Results Released

 


Telangana PE CET-2020 Results Released

తెలంగాణ పీఈసెట్‌ ఫలితాలు విడుదల

బీపీఎడ్‌లో 2833, డీపీఎడ్‌లో 1871 మంది అర్హ‌త 

బీపీఎడ్‌, డీపీఎడ్‌కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ పీఈసెట్‌ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. బీపీఎడ్‌కోర్సులో ప్రవేశానికి మొత్తం 4265 దరఖాస్తు చేసుకోగా 2970 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2833 మంది అర్హత సాధించారు.  డీపీఎడ్‌కోర్సులో ప్రవేశానికి 3103 మంది దరఖాస్తు చేయగా 1933 మంది హాజరయ్యారు. 1871 మంది అర్హత సాధించారు. బీపీఎడ్‌విభాగంలో సైదాపేటకు చెందిన జక్కు నవనీత ప్రథమ ర్యాంకు సాధించగా.. వరంగల్‌రూరల్‌జిల్లాకు చెందిన అశోక్‌రెండో ర్యాంకు సాధించారు. డీపీఎడ్‌ప్రవేశ పరీక్షలో నల్గొండ జిల్లాకు చెందిన నవనీత్‌జ్యోతి ప్రథమ ర్యాంకు, మనీష రెండో ర్యాంకు సాధించారు.

CHECK RESULTS HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags