Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 02-12-2020

 

AP Covid-19 Media Bulletin 02-12-2020

ఏపీలో ఏడు వేలు దాటిన కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య ఏడు వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 663 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,69,412 కి చేరింది. మొత్తం 56,988 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 6,924 గా ఉంది. ఇప్పటివరకు 8,69,412 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 7,003 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags