Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 11-12-2020

 

AP Covid-19 Media Bulletin 11-12-2020

ఏపీలో కొత్తగా 520 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 64,425 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 520 మందికి కొవిడ్‌ నిర్ధారణ కాగా.. ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,74,515కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి 7,049 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 519 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,62,230కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,236 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,06,99,622 కరోనా సాంపుల్స్‌ని ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Previous
Next Post »
0 Komentar

Google Tags