Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 12-12-2020

 

AP Covid-19 Media Bulletin 12-12-2020

ఏపీలో కొత్తగా 510 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మరో 510 కరోనా పాజిటివ్‌ కేసులు.. మూడు మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,75,025కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 7,052 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 5,078 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 8.62 లక్షల మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. 24 గంటల వ్యవధిలో 67,495 నమూనాలను పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 1,07,67,117 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags