Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 22-12-2020

 

AP Covid-19 Media Bulletin 22-12-2020

ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా బులిటెన్ విడుదలైంది. 24 గంటల వ్యవధిలో 56,425 నమూనాలను పరీక్షించగా 402 కరోనా పాజిటివ్ కేసులు .. నాలుగు మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,79,339కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 1,082 మంది మృతి చెందారు. కరోనా నుంచి 8,68,279 మంది కోలుకుని డిశ్చార్జి కాగా... రాష్ట్రవ్యాప్తంగా 3,978 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,13,57,530 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags