Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: ఫిబ్రవరి 1 నుంచి రోజూ బడులకు రావాలి

 

టి‌ఎస్: ఫిబ్రవరి 1 నుంచి రోజూ బడులకు రావాలి

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ ఫిబ్రవరి 1 నుంచి రోజూ విధులకు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు 50 శాతం ఉపాధ్యాయులు ఒకరోజు ఇంకో సగం మంది మరో రోజు వస్తున్నారు. 9, 10 తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభం అవుతుండటంతో అందరూ రావాలని ఆదేశాలు ఇచ్చారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags