Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఉద్యోగులు, పింఛనుదారుల ప్రీమియంపై సవరణ ఉత్తర్వులు

 

ఉద్యోగులు, పింఛనుదారుల ప్రీమియంపై సవరణ ఉత్తర్వులు 

ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఉద్యోగులు, పింఛనుదారులకు పెంచిన ప్రీమియం మొత్తాన్ని గతేడాది మే నెల నుంచి చెల్లించేలా ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డిసెంబరు 2019 నుంచి చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి ఉద్యోగులు అభ్యంతరం తెలపడంతో ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం జూన్‌-2020లో తీసుకునే మే నెల వేతనం నుంచి చెల్లించాలని పేర్కొంది.

Check the GO Details Here👇

G.O.MS.No. 5 Dated: 22-01-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags