Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT Admissions 2020: నేటితో ట్రిపుల్ ఐటీ - ప్రవేశాల ప్రక్రియ ముగింపు

 

RGUKT Admissions 2020: నేటితో ట్రిపుల్ ఐటీ - ప్రవేశాల ప్రక్రియ ముగింపు 

నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ లలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి నిర్వహిస్తున్న ప్రక్రియ సోమ వారంతో ముగియనుంది. ఈ నెల 4వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్ లో భాగంగా ఆదివారం నాటికి ఓపెన్ కేటగిరి, బీసీ-ఏ, బీ,స్పీడీ ఈ, ఈబీసీ కేటగిరీల సీట్లు భర్తీ అయినట్లు కన్వీనర్ గోపాలరాజు తెలిపారు ఈ నెల 11న ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు నాలుగు ట్రిపుల్ ఐటీలలో 4,400 సీట్లకు, స్పెషల్ కేటగిరీ సీట్లు 273 మినహాయించగా, మిగిలిన 4,127సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags