Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుద‌ల‌

 

తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుద‌ల‌

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరానికి  బీఎఫ్‌ఏ కోర్సుతో పాటు ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు జ‌న‌వ‌రి 07న‌ వెల్లడయ్యాయి. శిల్పం, చిత్రలేఖనం, జ్యోతిష్యం, జర్నలిజం ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జ‌న‌వ‌రి 11, నృత్యం, తెలుగు అంశాలకు సంబంధించిన పరీక్షల్లో అర్హత పొందినవారికి 12న వర్సిటీలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ డా.కె.హనుమంతరావు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సంబంధిత విద్యార్హత, ఇతర ధ్రువీకరణ అసలు పత్రాలు(ఒరిజినల్స్‌) తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌ www.teluguuniversity.ac.in ,  www.pstu.org లలో చూడవచ్చన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags