Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 04-02-2021

 

AP Covid-19 Media Bulletin 04-02-2021

ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 28,254 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,88,178కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఏ ఒక్కరూ కరోనాతో మృతిచెందలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,157గా ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 87 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,154 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,32,42,502 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


Previous
Next Post »
0 Komentar

Google Tags