Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏ‌పి సెట్-2020 ఫలితాలు విడుదల

 

ఏ‌పి సెట్-2020 ఫలితాలు విడుదల

రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ఎపి సెట్ - 2020 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఎపి సెట్ 2020 పరీక్షకు 26,527 మంది హాజరుకాగా 2090 మంది అర్హత సాధించారని ఎపి సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు. అర్హత శాతం 7.88 గా నమోదయిందన్నారు. డిసెంబర్ 2030 సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించామని చెప్పారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను website లో చూడగలరని సూచించారు. త్వరలో రాష్ట్రంలోని ఏర్పాటు చేసిన వివిధ కేంద్రాలలో ఉత్తీర్ణులైన అభ్యర్డుల సెర్టిఫికెట్ల పరిశీలన జరుపుతామని పేర్కొన్నారు.

WEBSITE

RESULTS

CUT-OFF MARKS

Previous
Next Post »
0 Komentar

Google Tags