Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టెట్ లో మార్పులు? – రాష్ట్రాల అభిప్రాయాల్ని కోరిన ఎన్‌సి‌టి‌ఈ

 

టెట్ లో మార్పులు? – రాష్ట్రాల అభిప్రాయాల్ని కోరిన ఎన్‌సి‌టి‌ఈ 

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో కొన్ని మార్పులు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

జాతీయ నూతన విద్య విధానం-2020లో పాఠశాల విద్యలో చేసిన సంస్కరణలకు అనుగుణంగా టెట్ ను మార్చాలని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో శిశు విద్య (ప్రిపరేటరీ)నూ ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే కొత్త విద్యా విధానానికి అనుగుణంగా టెట్ లో చేయాల్సిన మార్పులపై అభిప్రాయాలను ఈ నెల 15వ తేదీలోపు పంపాలని ఎన్ సీటీఈ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags