Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 04-03-2021

 

AP Covid-19 Media Bulletin 04-03-2021

ఏపీలో కొత్తగా 102 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 102 కరోనా కేసులు నమోదయ్యాయి.

24 గంటల వ్యవధిలో 45,077 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 8,90,317కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు జిల్లాలో ఒకరు మృతిచెందారు. తాజా మరణంతో రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 7,171కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 56 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం 871 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,40,92,251 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


Previous
Next Post »
0 Komentar

Google Tags