Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ

 

పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన పరిషత్ ఎన్నికలకు బ్రేక్‌ పడింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు 4 వారాల సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags