Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 20-05-2021

 

AP Covid-19 Media Bulletin 20-05-2021

ఏపీలో కొత్తగా 22,610  కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 22 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,01,281 నమూనాలను పరీక్షించగా 22,610 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 15,21,142కి చేరింది. మరోవైపు తాజాగా 114 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా మొత్తం మరణాల సంఖ్య 9,800కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,134 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. 

తూర్పుగోదావరిలో 17 మంది, చిత్తూరులో 15 మంది,  తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం  జిల్లాల్లో 10 మంది, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో 9 మంది, కృష్ణ జిల్లాలో 8 మంది, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు, కడపలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,83,42,918 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.

AP BULLETIN 20-05-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags