Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT TECKZITE – 2021

 

RGUKT TECKZITE – 2021

ఆర్జీయూకేటీలో జాతీయ స్థాయి ఆన్‌లైన్ టెక్ జైట్-21

ఆర్జీయూకేటీలో జూన్ 9 నుంచి 13 వరకు నిర్వహించనున్న ఆన్‌లైన్ టెక్ జైట్-21 వెబ్ సైట్ ని నూజివీడు ట్రిపుల్ ఐటీలో బుధవారం కులపతి కేసీ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

ట్రిపుల్ఐటీ ఎస్‌డి‌సి‌ఏ‌సి  (స్టూడెంట్ డెవలప్మెంట్ అండ్ క్యాంపస్ యాక్టివిటీ సెల్) ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో టెక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్జీయూకేటీ విద్యార్థులతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర విద్యార్థులు కూడా పాల్గొనవచ్చని ఎస్‌డి‌సి‌ఏ‌సి కన్వీనర్ కేకే సింగ్ తెలిపారు. ఇంటర్మీడియట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగి ఉండాలన్నారు.

ప్రవేశ రుసుం ఆర్జీయూకేటీ విద్యార్థులకు రూ. 100, ఇతర కళాశాలల విద్యార్థులకు రూ.150 అని తెలిపారు. పూర్తి వివరాలు వెబ్సైట్ ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప కులపతి కె. హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WEBSITE

Teckzite'21 Website launch Event - RGUKT-NUZVID

Previous
Next Post »
0 Komentar

Google Tags