Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: జూన్ 8వ తేదీన చేప మందు ప్రసాదం పంపిణీ

 

TS: జూన్ 8వ తేదీన చేప మందు ప్రసాదం పంపిణీ

* ఉబ్బసం బాధితులకు జూన్‌ 8న ఉదయం 10గంటల నుంచి (మృగశిర కార్తె ప్రవేశించగానే) చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తినిగౌడ్‌ సోదరులు తెలిపారు.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే జనానికి హైదరాబాద్‌ దూద్‌బౌలిలోని మృగశిర ట్రస్టు భవనంలో చేపప్రసాదం ఇస్తామని బత్తిని సోదరుడు హరినాథ్‌గౌడ్‌ శనివారం వెల్లడించారు.

* చేప ప్రసాదం పంపిణీ ఆ రోజు 24 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags