Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ: 10 వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు 2020-21 రద్దు

 

ఏపీ: 10 వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు 2020-21 రద్దు  

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు.

విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

‘‘జులై 31 లోపు ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం. మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతాం.’’ అని మంత్రి వెల్లడించారు.

పరీక్షల నిర్వహణపై నేటి సాయంత్రం లోపు  నిర్ణయం చెప్పండి: ఏపీ అఫిడ్‌విట్‌పై సుప్రీం 

Previous
Next Post »
0 Komentar

Google Tags