Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో ప‌రీక్ష‌ల తేదీల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌లేదు: సురేశ్‌

 

ఏపీలో ప‌రీక్ష‌ల తేదీల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌లేదు: సురేశ్‌

* ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల తేదీల‌పై సీఎం వ‌ద్ద ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ అన్నారు.

* తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్‌ అధ్య‌క్ష‌త‌న విద్యాశాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

* స‌మీక్ష ముగిసిన అనంత‌రం అందులో పాల్గొన్న సురేశ్‌ మాట్లాడుతూ, ప‌రీక్ష‌ల‌కు సంబంధించి స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు.

* ప‌రీక్ష‌ల‌పై మొద‌టి నుంచి త‌మ‌ వైఖ‌రి ఒక్క‌టే అని మంత్రి వివ‌రించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags