Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతాం: విద్యాశాఖ మంత్రి సురేష్‌

 

AP: ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతాం: విద్యాశాఖ మంత్రి సురేష్‌

* ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీర‌తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ స్ప‌ష్టం చేశారు.

* కొవిడ్ ఉద్ధృతి త‌గ్గాక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.

* ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోర‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు.

* మ‌రో వైపు రాష్ట్రంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.

* ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags