Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

కల్నల్ సంతోశ్‌బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహం ఆవిష్కరణ

 

కల్నల్ సంతోశ్‌బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహం ఆవిష్కరణ

చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ సంతోశ్‌బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన  ఆయన విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.

సూర్యాపేట కోర్టు చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో సంతోశ్‌బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు` చేసి, సంతోశ్‌బాబు చౌరస్తాగా నామకరణం చేస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు రూ.20లక్షల వ్యయంతో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేశారు.

కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ.5 కోట్లు, ఆయన భార్యకు ఉద్యోగం..

కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీరచక్ర పురస్కారం

Previous
Next Post »
0 Komentar

Google Tags