Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏ‌పి: ఈ నెల 15 తర్వాత వచ్చే టీకా డోసులను విద్యార్థులు, ఉపాధ్యాయులకు పంపిణీ

 

AP: ఈ నెల 15 తర్వాత వచ్చే టీకా డోసులను విద్యార్థులు, ఉపాధ్యాయులకు పంపిణీ 

* రాష్ట్రంలో 18 నుంచి 44 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు టీకాలు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

* వీరిలో ఆరు లక్షల మంది విద్యార్థులు, ఏడు లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటారని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది.

* గత శనివారం ఏడు లక్షల డోసుల టీకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి, వీటి పంపిణీ పూర్తి కావొచ్చింది.

* ఈ నెల 15 తర్వాత వచ్చే డోసులను విద్యార్థులు, ఉపాధ్యాయులకు పంపిణీ చేస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags