Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Awards to Teachers, 2021: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు వీరే!

 

National Awards to Teachers, 2021: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు వీరే!

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యా్ప్తంగా 44 మంది ఉపాధ్యాయులను పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.

తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లా సావర్‌ఖేడ్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ హెడ్‌ మాస్టర్‌ రామస్వామి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు భూషణ్‌ శ్రీధర్‌, చిత్తూరు ఐరాల పాయిపల్లి హైస్కూల్‌ ఉపాధ్యాయుడు మునిరెడ్డిని అవార్డుకు ఎంపిక చేశారు. 



List of Awardee Teachers Selected for National Awards to Teachers-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags