Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT: ఈ నెల 23 నుంచి ట్రిపుల్‌ఐటీల్లో తరగతుల ప్రారంభం

 

RGUKT: ఈ నెల 23 నుంచి ట్రిపుల్‌ఐటీల్లో తరగతుల ప్రారంభం

రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో రెండో ఏడాది విద్యార్థులకు ఆగస్టు 23 నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ఉపకులపతి హేమచంద్రారెడ్డి తెలిపారు.

ఆర్కేవ్యాలీ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ప్రాంగణాలను 21న తెరవనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు 21, 22 తేదీల్లో కళాశాలలకు చేరుకోవాలని సూచించారు. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ వసతి గృహాల్లో ఇద్దరికి ఒక గది కేటాయించినట్లు వెల్లడించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags