Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

No Exam, Registration Fees for Students Who Lost Parents To COVID-19: CBSE

 

No Exam, Registration Fees for Students Who Lost Parents To COVID-19: CBSE

కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్ధులకు రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజుల చెల్లింపు అవసరం లేదు:  సి‌బి‌ఎస్‌ఈ   

2022లో పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల్లో కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఎలాంటి రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పేర్కొంది.

“కొవిడ్-19 మహమ్మారి దేశంలో చాలా మందిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన విద్యార్థుల నుంచి 2021-22కు సంబంధించి రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజులు వసూలు చేయరాదని సీబీఎస్ఈ నిర్ణయించింది” అని సీబీఎన్ఏ పరీక్షల అధికారి భరద్వాజ్ చెప్పారు.

CIRCULAR 21-09-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags