Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EdCET-2021 Results Released

TS EdCET-2021 Results Released 

టి‌ఎస్ ఎడ్ సెట్ -2021 ఫలితాలు విడుదల 

రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ ఫలితాలు 24న (ఈరోజు) సాయంత్రం 4 గంటలకు విడుదల అయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఈ ర్యాంకులను వెల్లడించారు.

ఆగస్టు 24, 25న జరిగిన ఈ ఆన్లైన్ పరీక్షలకు మొత్తం 34,185 మంది హాజరయ్యారు. అభ్యర్థులు పొందిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి వివిధ కోర్సుల్లోకి అడ్మిషన్లు ఇస్తారు.

ఎడ్‌సెట్‌లో 33,683 (98.53 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. ఉత్తీర్ణులైన వారిలో 25,983 మంది అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించారు. ఎడ్‌సెట్‌లో నల్గొండ జిల్లాకు చెందిన తిమ్మిశెట్టి మహేందర్‌ మొదటి ర్యాంకు సాధించారు. మంచిర్యాల విద్యార్థిని ఎ.ప్రత్యూషకు రెండో ర్యాంకు, పట్నాకు చెందిన రిషికేశ్ కుమార్ శర్మకు మూడో ర్యాంకు వచ్చినట్లు లింబాద్రి తెలిపారు.

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags