Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP BIE: 2021- 22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ లో 30 శాతం సిలబస్ తగ్గిస్తూ ఉత్తర్వులు విడుదల

 

AP BIE:  2021- 22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ లో 30 శాతం సిలబస్ తగ్గిస్తూ ఉత్తర్వులు విడుదల

 

ఇంటర్మీడియట్ సిలబస్ 30% తగ్గింపు

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్ ను 30శాతం తగ్గిస్తూ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా జూనియర్ కళాశాలల పనిదినాలు తగ్గినందున సిలబస్ ను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే పరీక్షల్లో 70శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయని, తొలగించిన 30శాతాన్ని సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు, ఖాళీ పీరియడ్స్ లో బోధించాలని సూచించారు. గతేడాది 2020-21లోనూ 30శాతం సిలబస్ ను తగ్గించారు. సబ్జెక్టుల వారీగా తొలగించిన పాఠాలను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.


పాఠశాల విద్యలోనూ తగ్గింపు

పాఠశాల విద్యలో ఇప్పటికే సబ్జెక్టుల వారీగా రెండేసి అధ్యాయాలు(ఛాప్టర్స్) తగ్గించారు. ఈ మేరకు అకడమిక్ కేలండర్‌ను విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా తగ్గించిన సిలబస్ వివరాలను ఉపాధ్యాయులకు అందించారు.

Rc. No : 52/ERTW/E3/TB-II/2017 

Date: 07.11.2021

Sub: BIEAP – Reduction of 30% syllabus for the academic year 2021-22 in view of reductions of working days due to COVID-19 – regarding.

DOWNLOAD PRESS NOTE

INTER BLUE PRINT PAPER WISE

Previous
Next Post »
0 Komentar

Google Tags