Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT: జనవరి 24 నుంచి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు తరగతులు

 

RGUKT: జనవరి 24 నుంచి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు తరగతులు

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో ఈ నెల 24వ తేదీ నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. కొవిడ్‌ పరిస్థితులు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విడతల వారీగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.

ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్‌ఐటీలలోని విద్యార్థులకు 24 నుంచి క్యాంపస్‌లో తరగతులు ఉంటాయన్నారు. అన్ని క్యాంపస్‌లలో ఈ నెల 28 నుంచి పీ1 విద్యార్థులకు, 31వ తేదీ నుంచి పీ2 విద్యార్థులకు, ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ఫిబ్రవరి 2న తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. 

RGUKT CET 2021 - ALL THE DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags