Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ITR Verification: Check the Last Date to Verify ITR for AY 2020-21

 

ITR Verification: Check the Last Date to Verify ITR for AY 2020-21

ఫిబ్రవరి 28 లోగా రిటర్నులను ఇ వెరిఫై చేసుకోండి  - ఆదాయపు పన్ను విభాగం సూచన

ఆర్థిక సంవత్సరం 2019-20కి గాను (2020-21 మదింపు సంవత్సరం) దాఖలు చేసి, ఇ-వెరిఫై చేసుకోని వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయపు పన్ను విభాగం సూచించింది. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసిన 120 రోజుల్లో ఇ-వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.

గత రెండేళ్లుగా కరోనా పరిస్థితులు ఉండటంతో ఎంతోమంది రిటర్నుల ఇ-వెరిఫైని పట్టించుకోలేదు. దీంతో ఐటీ విభాగం ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు వ్యవధినిచ్చింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని తెలిపింది. ఆధార్‌ ఓటీపీ, నెట్‌ బ్యాంకింగ్‌, బ్యాంకు ఖాతా/డీమ్యాట్‌ ద్వారా ఈవీసీ ద్వారా ఇ-వెరిఫై చేసుకునేందుకు వీలుంది. లేకపోతే.. సీపీసీ బెంగళూరుకు అక్నాలడ్జ్‌మెంట్‌ను పంపించాలి. లేకపోతే రిటర్ను సమర్పించినప్పటికీ, అది చెల్లదు.

ITR WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags