Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 06-03-2022

 

AP Covid-19 Media Bulletin 06-03-2022

ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 14,516 పరీక్షలు నిర్వహించగా.. 79 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 23,18,417 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల ఎలాంటి మరణం సంభవించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,729 తోనే ఉంది.

24 గంటల వ్యవధిలో 167 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,02,625 చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,063 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,31,81,869 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

AP BULLETIN 06-03-2022

Previous Day Bulletin 👇

AP Covid-19 Media Bulletin 05-03-2022

Previous
Next Post »
0 Komentar

Google Tags