Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ ఏపీఈఆర్‌సీ నిర్ణయం – పెరిగిన చార్జీల వివరాలు ఇవే

 

ఏపీలో విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ ఏపీఈఆర్‌సీ నిర్ణయం – పెరిగిన చార్జీల వివరాలు ఇవే

ఏపీలో విద్యుత్‌ ఛార్జీలను పెంచుతూ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది.

30 యూనిట్ల వరకు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16, 400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంచుతున్నట్లు ఈఆర్‌సీ ప్రకటించింది.

పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఆగస్ట్‌ నుంచి అమల్లోకి రానున్నాయి.

Retail Supply Tariff Order for FY 2022-23 - VOLUME 1

Retail Supply Tariff Order for FY 2022-23 - VOLUME 2

Previous
Next Post »
0 Komentar

Google Tags