Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: రేపటి (మార్చి 15) నుంచి ఒంటిపూట బడులు

 

టి‌ఎస్: రేపటి (మార్చి 15) నుంచి ఒంటిపూట బడులు

* తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.

* ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవ సేన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ మొదలుకొని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటాయని తెలిపారు.

* పదో తరగతి పరీక్షలు మే 20వ తేదీ వరకు జరగనున్నందున ఈ విద్యా సంవత్సరానికి అదే చివరి పని దినం కానుంది. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags