Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Online Teacher’s Attendance Process Starts from August 2022

 

AP: Online Teacher’s Attendance Process Starts from August 2022

ఏపీ: ఆన్‌లైన్ లో ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియ ఆగస్టు 2022 నుండి ప్రారంభం

ఉపాధ్యాయులకు వచ్చేనెల నుంచి ఆన్లైన్ హాజరును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు కొత్త యాప్ ను  పాఠశాల విద్యాశాఖ తీసుకురాబోతోంది. ఉదయం పాఠశాల ఆవరణకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ఈ యాప్ లోనే హాజరు వేసేలా దీన్ని రూపొందించారు. ఈ యాప్ లోనే అన్ని సెలవులు నమోదుచేయాలి. ఉపాధ్యాయులు తమ సొంత సెల్ ఫోన్ లో ఈ యాప్ ను  డౌన్ లోడ్ చేసుకుని, ఆన్లైన్లో హాజరు నమోదు చేయాలి. పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళ వారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

వచ్చే నెలలో నిర్వహించే ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు ఈనెల 28న ఉండే విద్యార్థుల సంఖ్యను ఆధారంగా తీసుకోనున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఆన్లైన్లో నిర్వహించనున్నందున టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వివరాలు నమోదు చేయాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags