AP NMMS 2025: All the Details Here
=====================
UPDATE
12-01-2026
AP NMMS 2025: త్వరలో ఫలితాలు విడుదల అగు సందర్భం లో ధృవీకరణ పత్రముల గురించి పత్రికా ప్రకటన విడుదల
ది. 07-12-2025 న జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ది.20-01-2026 లోపు ఖచ్చితంగా వారి కుల, ఆదాయ మరియు 7 వ తరగతి మార్కుల శాతం యొక్క ధృవీకరణ పత్రములు సిద్ధం చేసుకొనవలెను. పత్రముల ధృవీకరణ కొరకు త్వరలో పత్రికా ప్రకటనను విడుదల చేసి కార్యాలయపు వెబ్సైటు www.bse.ap.gov.in నందు ఉంచడం జరుగును. విద్యార్ధులు, తల్లి తండ్రులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెబ్సైటు www.bse.ap.gov.in ను గమనించుకొనవలెను.
ఈ పరీక్ష ఫలితాల ప్రక్రియలో
భాగంగా త్వరలో విద్యార్థుల యొక్క పత్రముల పరిశీలనార్ధం లిస్ట్ సంబంధిత జిల్లా
విద్యాశాఖాధికారి కార్యాలయంనకు పంపబడుతుంది. ఆ సమయమునకు వారు అడిగిన వెంటనే హాల్
టికెట్ జిరాక్స్ కాపీతో సహా అన్ని పత్రములను వారి కార్యాలయంలో అందజేయవలెను. జిల్లా
విద్యా శాఖాధికారి వారు తెలిపిన తేదీలోపు సర్టిఫికేట్ నకళ్లను అందజేయని
విద్యార్థుల యొక్క వివరములు తుది జాబితా నుండి తొలగింపబడును. దీనికి తల్లి తండ్రులే
బాధ్యత వహించవలెను. SC విద్యార్థులకు గ్రూప్-1 లేదా గ్రూప్-2 లేదా గ్రూప్-3
కు సంబంధించిన
=====================
UPDATE
23-12-2025
AP NMMS
2025: తుది ‘కీ’ విడుదల
=====================
UPDATE 08-12-2025
AP NMMS 2025
Initial Key Released – ప్రాథమిక ‘కీ’ విడుదల
పరీక్ష తేదీ: 07/12/2025
గీవెన్స్
లింక్ ద్వారా అభ్యంతరములు తెలుపుటకు చివరి తేదీ: 15/12/2025
=====================
UPDATE
08-12-2025
పరీక్ష తేదీ: 07/12/2025
=====================
UPDATE 28-11-2025
AP NMMS 2025: పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 07/12/2025, 10.00 am – 1.00 pm
=====================
2025-26 విద్యా సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు
ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న
మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ
పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధులు
అర్హులు.
పరీక్ష
రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి
విద్యార్థులకు రూ. 50/-లు. పరీక్ష రుసుము
ఉంటుంది.
పూర్తి
వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు నందు మరియు సంబంధిత
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల
సంచాలకులు తెలియజేసారు.
=====================
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తుల
ప్రారంభ తేదీ: 04-09-2025
దరఖాస్తుకు
చివరి తేదీ: 30-09-2025, 15-10-2025, 25-10-2025
పరీక్ష తేదీ:
07-12-2025
=====================
=====================

.jpg)
0 Komentar