Pariksha PeCharcha 2026 - All the
Details
పరీక్షా పే
చర్చ – 2026:
పూర్తి వివరాలు ఇవే
=====================
పరీక్షల
భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ
ప్రారంభం అయ్యింది. 2026 లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో
ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
ఈ కార్యక్రమం
ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని
పోగొట్టి,
పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు.
ప్రధానితో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 6-12 తరగతులు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకోవచ్చు.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 01/12/2025
దరఖాస్తు
ప్రక్రియ ముగింపు తేదీ: 11/01/2026
=====================
=====================



0 Komentar